Category: ap news

స్పా ముసుగులో వ్యభిచారం

విజయవాడలో మెరుపుదాడులు విజయవాడలోని స్పా సెంటర్లపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు మెరుపు దాడుల చేశారు. డీజీజీ రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశాల మేరకు పది బృందాలుగా ఏర్పడి చేసిన దాడుల్లో స్పా ముసుగులో అనేక సెంటర్లలో వ్యభిచారం…

కిరణ్ కుమార్ రెడ్డితో కోలా ప్రభాకర్ భేటీ

ధాత్రి న్యూస్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఒంగోలుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ప్రభాకర్ గురువారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కలిసి దుశ్శాలువాతో…

స్త్రీలపై అమానుష హింస..దేశం సిగ్గుపడాలి

దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ స్వతంత్ర భారతంలో కులం,మతం – హింసపై సదస్సు దేశంలో అణగారిన వర్గాల స్త్రీలు నిరంతరం అణచివేతకూ, హింసకు గురవుతున్నారని దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అన్నారు. దళిత…

విజయవాడలో నేడు దళిత స్త్రీ శక్తి సదస్సు

కులం, మతం – స్వతంత్ర భారతదేశంలో హింస అనే అంశంపై ఈనెల 9న ఉదయం 10 గంటలకు విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించనున్నట్టు దళిత స్త్రీ శక్తి నేషనల్ కన్వీనర్ ఝాన్సీ తెలిపారు. వివిధ సామాజిక రంగాల్లోని ప్రముఖలు,…

పోలవరానికి జగనే శని : ధ్వజమెత్తిన చంద్రబాబు

జీవనాడి గొంతు నులిమేశారు… రివర్స్ టెండరింగ్ తో జగన్ రాష్ట్రాన్నే రివర్స్ చేశాడు డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి జగన్ మూర్ఖపు నిర్ణయాలే కారణం రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను అన్ని వ్యవస్థలు తప్పు పట్టాయి పోలవరం విధ్వంసం పై మా ప్రశ్నలకు ఎదురుదాడి…

ధాన్యం సేకరణ..గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు

చెల్లింపుల విషయంలో ఏ ఒక్క రైతూ మిల్లర్‌ దగ్గరకు వెళ్లనవసరం లేదు ఆఫ్‌లైన్‌ ద్వారా కొన్న వివరాలను 24 గంటల్లో ఆన్‌లైన్‌లో మార్చుకోవాలి ధాన్యం సేక‌ర‌ణ‌పై అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన‌ ధాన్యం…

అర్ధ నగ్న సురేష్..

మంత్రి ఆదిమూలపు సురేష్ పై వంగలపూడి అనిత ధ్వజం జగన్ రెడ్డి తన స్వార్దం కోసం దళితుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు ఉన్నత విద్యావంతుడు చొక్కా విప్పి నడిరోడ్డుపై నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డిదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన స్వార్దం…

అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్న అమరావతి రైతులు

అసరవల్లి సూర్యనారాయణస్వామిని అమరావతి ప్రాంత రైతులు దర్శించుకున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర 2.0’ గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో రైతుల వెంట వచ్చిన రథాన్ని కూడా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ…

పులివెందుల గన్ కల్చర్.. గుట్టు విప్పిన పోలీసులు

వ్యక్తిగత విబేధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కాల్పుల ఘటన చోటుచేసుకుందని పులివెందుల డి.ఎస్.పి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పులివెందులలో మీడియాతో డి.ఎస్.పి మాట్లాడారు.

జి-20 సదస్సుతో విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు

దేశం గర్వించేలా సమన్వయంతో సదస్సు నిర్వహించాలి అధికారులకు దిశానిర్దేశం చేసిన ఇన్ఛార్జి మంత్రి విడదల రజని జి-20 సదస్సు నిర్వహణపై మంత్రులు అమర్ నాథ్, సురేషలతో కలిసి సమీక్ష రూ.157 కోట్లతో సుందరీకరణ పనులు, శాశ్వత అభివృద్ది కార్యకలాపాలు విశాఖపట్టణం, మార్చి…