జి-20 సదస్సుతో విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు
దేశం గర్వించేలా సమన్వయంతో సదస్సు నిర్వహించాలి అధికారులకు దిశానిర్దేశం చేసిన ఇన్ఛార్జి మంత్రి విడదల రజని జి-20 సదస్సు నిర్వహణపై మంత్రులు అమర్ నాథ్, సురేషలతో కలిసి సమీక్ష రూ.157 కోట్లతో సుందరీకరణ పనులు, శాశ్వత అభివృద్ది కార్యకలాపాలు విశాఖపట్టణం, మార్చి…