జి-20 సదస్సుతో విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు

దేశం గర్వించేలా సమన్వయంతో సదస్సు నిర్వహించాలి అధికారులకు దిశానిర్దేశం చేసిన ఇన్ఛార్జి మంత్రి విడదల రజని జి-20 సదస్సు నిర్వహణపై మంత్రులు అమర్ నాథ్, సురేషలతో కలిసి సమీక్ష రూ.157 కోట్లతో సుందరీకరణ పనులు, శాశ్వత అభివృద్ది కార్యకలాపాలు విశాఖపట్టణం, మార్చి…

ఉగాది ఉత్సవాల్లో జగన్ దంపతులు

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా శోభకృత్‌ నామ ఉగాది వేడుకలు. తిరుమల దేవాలయం నమూనాలో ఉగాదివేడుకలు వేదిక.పల్లె సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉగాది వేడుకల ప్రాంగణం అలంకరణ. ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, శ్రీమతి భారతి దంపతులు.సాంప్రదాయ…