పులివెందుల గన్ కల్చర్.. గుట్టు విప్పిన పోలీసులు

వ్యక్తిగత విబేధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కాల్పుల ఘటన చోటుచేసుకుందని పులివెందుల డి.ఎస్.పి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పులివెందులలో మీడియాతో డి.ఎస్.పి మాట్లాడారు.

చదవాడలో గేటెట్ కమ్యూనిటీ విల్లాలు

ఒంగోలు నగరానికి అత్యంత సమీపంలో రవిశంకర్ గ్రూప్ నిర్మిస్తున్న శ్రీ విష్ణు విల్లాస్ చతుర్వాటిక గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ రెసిడెన్షియల్ వెంచర్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో సేదతీరిన అనుభవాన్నిచ్చేలా నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

జి-20 సదస్సుతో విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు

దేశం గర్వించేలా సమన్వయంతో సదస్సు నిర్వహించాలి అధికారులకు దిశానిర్దేశం చేసిన ఇన్ఛార్జి మంత్రి విడదల రజని జి-20 సదస్సు నిర్వహణపై మంత్రులు అమర్ నాథ్, సురేషలతో కలిసి సమీక్ష రూ.157 కోట్లతో సుందరీకరణ పనులు, శాశ్వత అభివృద్ది కార్యకలాపాలు విశాఖపట్టణం, మార్చి…

ఉగాది ఉత్సవాల్లో జగన్ దంపతులు

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా శోభకృత్‌ నామ ఉగాది వేడుకలు. తిరుమల దేవాలయం నమూనాలో ఉగాదివేడుకలు వేదిక.పల్లె సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉగాది వేడుకల ప్రాంగణం అలంకరణ. ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, శ్రీమతి భారతి దంపతులు.సాంప్రదాయ…